ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరిగిన చికెన్, మటన్ ధరలు

business |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 07:50 PM

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు భారీగా పెరిగాయి. నిన్నా మొన్నటి వరకు రూ.200 పలికిన చికెన్ ధర ఇప్పుడు ఏకంగా రూ.300లకు చేరుకోవటంతో సామాన్యులు హడలిపోతున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం రూ.700 పలికిన మటన్ దర ఇప్పుడు రూ.800 నుంచి రూ.900 పలుకుతుంది. మండీ మార్కెట్ ఏజెంట్లు జీవాల రేట్లను విపరీతంగా పెంచేయడంతో ధరలు భారీగా పెరిగాయి. కోళ్ల దాణా ధరలు పెరగడంతో పాటు వేసవి తీవ్రత నేపథ్యంలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com