కందుకూరి వీరేశలింగం పంతులు గొప్ప సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అని పార స్వచ్ఛంద సంస్థ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మడ్డిపాడు మండలంలో లింగం గుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పార స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.