ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతిని చంపి గోనెసంచిలో చుట్టి పడేశారు!

national |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 08:09 PM

ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలోని శివాజీ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ యువతి మృతదేహం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
యువతిని హత్య చేసి గోనె సంచిలో చుట్టి పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com