ట్రెండింగ్
Epaper    English    தமிழ்

40 మంది గర్భవతులకు వైద్య పరీక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 06:25 PM

గుడ్లూరులో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్య అధికారి డాక్టర్ మారుతీ రావు పర్యవేక్షణలో ప్రధానమంత్రి సురక్షితమాతృత్వ అభయాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం 40 మంది గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి పలు జాగ్రత్తలు సూచించే మందులు పంపిణీ చేశారు. ముఖ్యంగా రక్తహీనత నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఐరన్ ఇంజక్షన్ అందించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com