ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు మళ్లీ అబద్దాలతో ప్రజల్ని నమ్మించడానికి వస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 12:45 PM

వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి ఉషశ్రీ చరణ్‌ మాట్లాడుతూ.... సామాజిక న్యాయానికి నిదర్శనంగా నాలాంటి బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఎందరో నాయకులున్నారంటే.. అది ముఖ్యమంత్రి జగనన్న ఘనతే. మేము సైతం జగన్‌ కోసం అంటూ సామాజిక సాధికార యాత్రల్లో బడుగు, బలహీనవర్గాల ప్రజలు నినదిస్తున్నారు. సీఎం జగన్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు, అగ్రవర్ణ పేదల్లోనూ నానాటికీ ఆదరణ పెరుగుతోంది. పేదల పిల్లలు మంచి చదువులు చదివేలా, పేద మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా చేస్తున్న జగనన్నను మించిన రాజకీయనాయకుడు మరొకరు లేరు.  చంద్రబాబు మళ్లీ అబద్దాలతో ప్రజల్ని నమ్మించడానికి వస్తున్నారు. నిన్ను నమ్మం బాబూ అని ఆయన్ను వెనక్కు పంపించడం మన బాధ్యత అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com