ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు- ఆంధ్రాలో అదే పరిస్థితి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 10:27 AM

తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈసారి 2024 ఎన్నికల్లో అదే పరిస్థితి కొనసాగుతుందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి అధ్యక్షులు లింగారెడ్డి జోష్యం చెప్పారు. మంగళవారం బద్వేల్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై పెట్టిన అక్రమ కేసులు కూడా తెలంగాణ ప్రజలను ప్రభావితం చేశాయని తెలిపారు. జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com