ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటి ప్రాజెక్టులపై జగన్ చెప్పేవన్నీ అబద్దాలే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 20, 2023, 11:16 AM

గత ప్రభుత్వమైన టీడీపీ హయాం ఐదేళ్లలో రాయలసీమ నీటి ప్రాజెక్టులపై రూ.8,291 కోట్లు ఖర్చు చేస్తే, జగన్‌ నాలుగేళ్లలో కేవలం రూ.2,011 కోట్లే ఖర్చు చేసి గొప్పలు చెప్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. హంద్రీనీవాకు టీడీపీ హయాంలో రూ.4,182 కోట్లు ఖర్చు చేస్తే, జగన్‌ కేవలం రూ.515 కోట్లే ఖర్చు చేశారని తెలిపారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com