ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టు పురుగుల పెంపకంపై రైతులు ఆసక్తి

national |  Suryaa Desk  | Published : Wed, Sep 20, 2023, 11:15 AM

సెరి‌కల్చర్ వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. పట్టు పురుగుల పంట కాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే. రూ.800లు ధర ఉండే ఒక్కో పట్టుగుడ్లలో దాదాపు 500ల పిల్లలు ఉంటాయి. నల్లని వస్త్రాలపై వీటిని పొదగాలి. వీటి పెంపకం 5 దశల్లో ఉంటుంది. పట్టుపురుగులు మల్బరీ ఆకులను తింటాయి. పెరిగిన పట్టు పురుగులు కిలో రూ.750కు రైతులు విక్రయిస్తున్నారు. 250 గుడ్లతో రైతులు పట్టుపురుగులు పెంచితే నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com