ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రకాశం జిల్లా -దోర్నాల-మం-చింతల సమీపంలో -ఘోర రొడ్డు ప్రమాధం ముగ్గురి మృతి..!..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 07:46 PM

శ్రీశైలం ఘాట్ రోడ్ లో -కర్నాటక రాష్ట్రం బళ్ళారి డిపో RTC బస్సు అదే రాష్ట్రం గుల్ బర్గా కి-చెందిన- తుఫాన్ వాహనం ను-ఢీ కొనటంతో - తుఫాన్ వాహనం లోని శ్రీదేవి-నాగం-విజయకుమార్ - అనే ముగ్గురు చనిపోయారు-చనిపోయిన-వారిలో-ఇద్దరు మహిళలు - తుఫాన్ లోని 8మంది గాయపడగా -బస్ లోని 14మందికి గాయాలు.అయినాయి -గాయాలైన వీరందరిని 108 లో -దోర్నాల ప్రభుత్వ వైధ్యశాలకు తరలించారు-ప్రభుత్వ వైధ్యశాలలో సరైన.వైధ్యం అందించటం.లేదని. క్షతగాత్ర బంధువులు-ఆవేధన.చెందుతున్నారు .గాయాలు అయిన వారిలో.ముగ్గురు చిన్నారులు-గాయాలు అయిన వారిలో మహిళలే.ఎక్కువగా.ఉన్నారు- కర్నాటక రాష్ట్రం గుల్ బర్గా కు.చెందిన వారు తుఫాన్ వాహనంలో.శ్రీశైలం.వచ్చి. స్వామి వారి దర్శనం చేసుకొని.వెళుతుండగా-బళ్ళారి డిపోకు చెందిన RTC బస్సు. ప్రయాణికులతో.శ్రీశైలం వెళుతుంది- శ్రీశైలం ఘాట్ రోడ్డు ఇరుకుగా ఉండి మూలమలుపులతో .ఉండటంతో. ఈ ప్రమాదం జరిగినది..!..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com