అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : ప్రతి ఒక్క టి బాగా వర్ణిస్తున్నారు.. బాగుంది. అయితే నేనొక ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పండని ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను సూటిగా ప్రశ్నించారు. రూణమాఫీ వద్దని మీ తండ్రి వై ఎస్ ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు. కమిషన్ల కోస మే ప్రాజెక్టులను రూపొందిస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ఎటువంటి స్టోరేజి కెపాసిటీ లేనటువంటి పట్టిసీమ ప్రాజెక్టు కట్టారని, ఈ ప్రాజెక్టు నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు లిఫ్ట చేశారంటే తలొక మాటా చెపుతున్నారని ఎద్దేవా చేశారు.