ట్రెండింగ్
Epaper    English    தமிழ்

WTC 2021-23 ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

sports |  Suryaa Desk  | Published : Fri, May 26, 2023, 03:26 PM

వరల్డ్ ఛాంపియన్ షిప్(WTC) 2021-23 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇవాళ(మే 26) ప్రకటించింది. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జూన్‌ 7న ప్రారంభంకానున్న ప్రతిష్ఠాత్మక ఫైనల్లో విజేతకు 1.6 మిలియన్‌ డాలర్ల(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.13కోట్లు) ప్రైజ్‌మనీ దక్కనుండగా.. రన్నరప్‌కు 8,00,000 డాలర్లు ప్రైజ్‌మనీ రూపంలో దక్కనున్నాయి. మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు 4,50,000 డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కు 3,50,000 డాలర్లు అందనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com