ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్‌ చలాన్లపై 50% డిస్కౌంట్‌

national |  Suryaa Desk  | Published : Sat, Feb 04, 2023, 10:51 AM

ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించిన వారిపై విధించిన చలాన్లను వసూలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 11వ తేదీలోపు చలాన్లను పూర్తిగా చెల్లించే వారికి మొత్తం జరిమానాలో 50% మేర రాయితీ ఇస్తున్నట్లు కర్ణాటక రవాణాశాఖ వెల్లడించింది. కాగా, బెంగళూరులోనే రూ.500 కోట్ల మేర జరిమానా వసూలు కావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 80% జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com