ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైస్ మార్ట్ ను ప్రారంభించిన ఎనుముల మురళీధర్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 11:55 AM

గురజాల పట్టణంలోని కారంపూడి రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీనరసింహ రైస్ మర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వై. యస్. ఆర్. సి. పి రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి పాల్గొనిరైస్ మార్ట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన రైస్ ను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com