కడప పాత రిమ్స్లో ఏసీబీ కార్యాలయం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కడప పాత రిమ్స్లో ఏసీబీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రూ.కోటి వ్యయంతో కడప పాత రిమ్స్లో ఏసీబీ కార్యాలయాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ పాల్గొన్నారు.