ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ మహిషాసురమర్దని అలంకారంలో వాసవి మాత

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 05:30 PM

పత్తికొండ: పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ వాసవి మాత నేడు మహిషాసురమర్దనీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అష్టభుజాలు కలిగిన మహిషాసురుడిని అమ్మవారు దుర్గాదేవి రూపంలోనే సంహరించారు. అమ్మవారిని స్మరించిన వెంటనే అన్ని భయాలు తొలగిపోయి, ధైర్యాన్ని, నమ్మకాన్ని ప్రసాదిస్తుందనే నమ్మకం భక్తులలో నెలకొంది. అమ్మవారి దర్శనానికి మహిళా భక్తులు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com