మాజీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులుఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్యాపిలి తెదేపా ఆఫీసు లో మండలంలోని తెదేపా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ కేయి కృష్ణమూర్తి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుధాకర్ గుప్తా , వెంకటేశ్వర రెడ్డి , గోల్ల రామ్మోహన్ , ప్రసాద్ రెడ్డి , చిన్న సుంకయ్య , నాగేంద్ర , ఖాజఫీర్ , గండికోట పెద్ద రమాంజీనేయూలు, రామసుబ్బయ్య , మౌలాలి రెడ్డి , మల్లి , రంగరెడ్డి , సుదర్శన్, కొదండ రామయ్య , గోపాల్ తదితరులు పాల్గొన్నారు.