ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్బీకేలలో ఎరువులు అందుబాటులో ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 01:51 PM

రబీ సీజన్లో సాగు చేసే రైతులకు మండల పరిధిలోని అన్ని ఆర్బీకేలల్లో తప్పనిసరిగా ఎరువులు ఉండాలని వ్యవసాయ సహాయ సంచాలకులు వి. వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. గురువారం కొండాపురం-2 ఆర్బీకేలో మండలంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్లతో ఆయన సమావేశం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి ఓబులేసు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రాప్ బుకింగ్ చేసిన రైతులతో ఈకేవైసీ చేయించాలన్నారు. క్రాప్ బుకింగ్ జాబితాలను ఆర్బీకేలో ప్రదర్శించాలన్నారు. ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటల నమోదు ఈ రోజుతో ముగిసిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com