ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పద్మావత్‌ చిత్రాన్ని నిషేధించాలంటూ టవర్‌ పైకి ఎక్కి నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 02:57 PM

రాజస్థాన్‌ : పద్మావత్‌ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ భిల్వారా పట్టణంలో ఒక యువకుడు 350 అడుగుల ఎత్తయిన టవర్‌పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. తనతోపాటుగా పెట్రోల్‌ డబ్బాను తీసుకుని టవర్‌పైకి ఎక్కి ఆ వ్యక్తి పద్మావత్‌ చిత్రాన్ని నిషేధించాలంటూ పోస్టర్లు ప్రదర్శించాడు. పద్మావత్‌ చిత్రాన్ని నిషేధించినట్లు ప్రకటించిన తరువాతే టవర్‌పైనుంచి దిగి వస్తానని ఆ యువకుడు నినాదాలు చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com